న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం లభించింది. ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్.. భారత అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చి సత్కరించారు. ప్రణబ్తో పాటు సామాజిక సేవకుడు నానాజీ దేశ్ముఖ్, మ్యూజిక్ మాస్ట్రో భూపెన్ హజారికాలను భారతరత్నతో గౌరవించారు. అయితే.. నానాజీ, భూపెన్లకు మరణానంతరం భారతరత్న ఇచ్చారు.
ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న
By Anil Kumar
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
మళ్లీ జగనే సీఎం.. సంబరాలకు సిద్ధం కండి : YSRCP
మళ్లీ జగనే సీఎం.. సంబరాలకు సిద్ధం కండి అంటూ YSRCP ప్రకటన...
కెరీర్లో రెండుసార్లు హార్ట్ బ్రేకయ్యింది: కోహ్లీ
Virat Kohli opens up on the biggest heartbreak of...
BREAKING: తెలంగాణ కేబినెట్ సమావేశం రద్దు..!
BREAKING: తెలంగాణ కేబినెట్ సమావేశం రద్దు అయింది. క్యాబినెట్ సమావేశానికి ఈసీ...