బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, ముఖ్యమంత్రులు

-

బక్రీద్ ను పురస్కరించుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ముస్లింలకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా ముస్లింలు ఈ పండుగను జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news