ఆన్లైన్ క్లాసుల కోసం తండ్రి సెల్ ఫోన్ కొనివ్వడమే పాపమైంది. తన చావుకు కారణమైంది. సెల్ ఫోన్ లో తరుచూ చాటింగ్ చేస్తుందని కుటుంబ సభ్యులు మందలించడమే చావుకు కారణమైంది. ఈ దారుణమైన ఘటన మియాపూర్ లో చోటు చేసుకుంటుంది. మియాపూర్ హనీఫ్ కాలనీలో నివాసం ఉంటున్న నందిని కీసర గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. ఆన్లైన్ క్లాసుల కోసం తండ్రి సెల్ ఫోన్ కొనిచ్చాడు. సెల్ ఫోన్ లో తరుచూ చాటింగ్ చేస్తుందని గుర్తించిన కుటుంబ సభ్యులు మందలించారు. వరసకు మామ వరసయ్యే వ్యక్తితో చాటింగ్ చేస్తుండటంతో గొడవలు మొదలయ్యాయి. దీంతో తండ్రి సిమ్ కార్డ్ మార్చాడు. ఇటీవల తండ్రి పనికి వెళ్లిపోయాక, చాటింగ్ విషయంపై సొంత బాబాయ్ తో బాలిక గొడవ పడింది. దీంతో మనస్తాపాలనికి గురైన సదరు బాలిక కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని తనువు చాలించింది. తీవ్ర గాయాలతో బాధపడుతున్న బాధితురాలిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక మరణించింది.
చాటింగ్ చేస్తుందని.. బాలిక మరణానికి కారణమైంది
By Advik
-
Previous article
Read more RELATEDRecommended to you
బాచుపల్లి ఘటనపై బిగ్ ట్విస్ట్..వారిపై కేసులు నమోదు
బాచుపల్లి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ తరుణంలోనే...హరిజాన్ కన్స్ట్రక్షన్ ఎండి...
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ను లైంగికంగా సంతోషపెట్టడానికి ఏటా 25 మంది కన్యలా..!
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ గురించి మనం ఇప్పటికే...
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ
తెలంగాణ బిజెపి పార్టీ కీలక ప్రకటన చేసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని...