రంగారెడ్డి జిల్లాలో 21 రోడ్లలో సుమారు 95 కిలోమీటర్ల వరకు మరమ్మతులు, బీటీ నవీకరణ తదితర పనులకు రూ.38 కోట్లు ప్రభుత్వం విడుదల చేయడంతో ప్రధాన రహదారులకు మహర్దశ రానుంది. దీంతో ఆయా రోడ్లు ఉన్న గ్రామాలకు రవాణా సదుపాయం మరింత మెరుగవనుంది. ఫిబ్రవరిలో రోడ్డు పనులు ప్రారంభించి మే నెలలోపు పూర్తి చేసేందుకు ఆర్అండ్బీ అధికారులు ప్రణాళికాబద్ధంగా పని చేస్తున్నారు. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
రంగారెడ్డి జిల్లాలో 21 రోడ్లు
By Naga Babu
-
Previous article
Next article