వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో మరోసారి మెడికోలు కరోనా బారిన పడ్డారు. ఎంజీఎంలో విధులు నిర్వహిస్తున్న కొంత మందిలో మెడికల్ విద్యార్థులకు కరోన లక్షణాలు ఉండడంతో టెస్టులు చేశారు. వారిలో 17 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. రేపు కొంత మంది రిపోర్ట్ రావాల్సి ఉండగా, మిగిలిన వారిలో టెన్షన్ మొదలైంది. వచ్చిన వారిని ఐసోలేషన్లో ఉంచి, చికిత్స అందిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్లో కరోనా కలకలం’
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
కల్వకుర్తి టు నంద్యాల జాతీయ రహదారి పనులు శరవేగంగా నడుస్తున్నాయి : బీజేపీ ఎంపీ అభ్యర్థి పోతుగంటి భరత్
నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు తీసుకొచ్చిన కల్వకుర్తి టు నంద్యాల...
Anji N -
తండ్రి అడుగుజాడల్లో.. ప్రజల సేవకై సిద్దమైన యువ నాయకుడు
ఇంజినీరింగ్ చదివి, తరువాత లా పట్టా పొంది.. ఎన్నో ఉద్యోగాలను కాదనుకొని,...
ఏప్రిల్లో తిరుమల శ్రీవారికి భారీగా సమకూరిన హుండీ ఆదాయం.. ఏకంగా వంద కోట్లు పైనే
తిరుమల శ్రీవారి ఆలయంలో మొత్తం ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఒకటి.....