ములుగు జిల్లా వెంకటాపురం మండలం, రామచంద్రాపురం గ్రామ సమీపంలో బుధవారం రోడ్డుప్రమాదం జరిగింది. ఆటో – మోటారు సైకిల్ ఢీకొన్న ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. మోటారు సైకిల్ పై ఉన్న ఇద్దరికి, ఆటోలో ఉన్న ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని, వివరాలను సేకరిస్తున్నారు.
ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం
By Naga Babu
-
Previous article
Next article