జహీరాబాద్ నియోజకవర్గం మాద్రి ఎక్స్ రోడ్ 65వ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం లారీ బోల్తా కొట్టింది. జహీరాబాద్ వైపు నుంచి వస్తున్న లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే కోహిర్ పోలీసులు, ఎల్ అండ్ టి సిబ్బంది ట్రాఫిక్ ను అదుపు చేసి క్రేన్ సహాయంతో వాహనాన్ని రోడ్డు నుంచి తొలగించారు.
జాతీయ రహదారి పై ప్రమాదం
By Naga Babu
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
రేవంత్రెడ్డికి గాడిద గుడ్డుపై ఉన్న శ్రద్ధ 6 గ్యారెంటీలపై లేదు : బండి సంజయ్ కుమార్
సీఎం రేవంత్ రెడ్డి బిజెపి పై తరచుగా విమర్శలు చేస్తున్న సంగతి...
Ganesh -
అడ్డం వస్తే సైకిల్ తో తొక్కించుకొంటు వెళ్తా : చంద్ర బాబు
రాజంపేట ఎంపీ అభ్యర్థి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, అభ్యర్థి...
Ganesh -
IPL 2024 : సత్తా చాటిన నరైన్… భారీ స్కోర్ చేసిన కేకేఆర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు కోల్కత్తా...
Ganesh -