సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ఖమ్మంపలి గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ చెత్త సేకరించి డంప్ యార్డ్ కి వెళ్లి తిరిగి వస్తుండగా అదుపు తప్పి 8వార్డు మెంబర్ జుభేదా బేగంపై దూసుకెళ్లడంతో ట్రాక్టర్ కిందపడి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
ట్రాక్టర్ బోల్తా.. మహిళ మృతి
By Naga Babu
-
- Tags
- women death
Previous article