గడచిన 24 గంటల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 214 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు జిల్లా వైద్య అధికారులు వెల్లడించారు. నల్లగొండ జిల్లాలో 84 కరోనా కేసులు, సూర్యాపేట జిల్లాలో 52 కేసులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 78 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రజలు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని, తప్పనిసరిగా మాస్క్ వాడాలని, భౌతిక దూరం పాటించాలని జిల్లా వైద్య అధికారులు సూచించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా కరోనా అప్డేట్
By Naga Babu
-
Previous article
Next article