వేములవాడ: రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

-

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం సెలవు దినం సందర్భంగా భక్తులు కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులతో పాటు తలనీలాలు సమర్పించుకొని భక్తులు సేవలో తరించారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news