కరీంనగర్: శేష వాహనంపై స్వామి వారి ఊరేగింపు

-

కరీంనగర్ మార్కెట్ రోడ్డులో వైభవంగా జరుగుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పంచమ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజైన మంగళవారం మాఢ వీధుల్లో “శేష వాహనం”పై స్వామి వారు ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామి వారి సేవలో తరించారు. కార్యక్రమంలో మేయర్ సునీల్ పలువురు కార్పొరేటర్లు, తెరాస నేతలు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news