పీజీ కోర్సుల్లో స్పెషల్ ఫేస్ అడ్మిషన్లు

-

రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి సీపీజీఈటీ 2021 అర్హత సాధించిన వారికి మిగిలిన సీట్ల భర్తీకి స్పెషల్ ఫేస్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. ఈమేరకు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 9-11వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని, వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునే వీలు కల్పించామన్నారు. ఈనెల 14న సీట్ల కేటాయింపు, సీటు పొందినవారు 15, 16 తేదీల్లో రిపోర్టింగ్ చేయాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news