Rangareddy: సమతామూర్తి దర్శనం రోజుకు 4 గంటలే

-

శంషాబాద్‌: సాధారణ ప్రవేశ రుసుముతో బుధవారం నుంచి రోజుకు 4 గంటల పాటు సమతామూర్తి కేంద్రంలో దర్శనాలకు అనుమతిస్తారు. మధ్యాహ్నం 3- 7గంటల వరకు అనుమతి ఉంటుందని నిర్వహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19న 108 దివ్య దేశ భగవన్మూర్తుల కల్యాణమహోత్సవ క్రతువు పూర్తయ్యే వరకు సువర్ణమూర్తి దర్శనం, త్రీడి షోలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news