కలియుగదైవం తిరుమల శ్రీవారి దర్శనానికి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కాలినడకన బయలుదేరారు. మెదక్ జిల్లా ప్రజలందరిపైనా శ్రీవారి చల్లని చూపు ఉండాలని కోరుకున్నారు. ఆమె వెంట జడ్పీ ఉపాధ్యక్షురాలు లావణ్య రెడ్డి, పునీత్, దీపిక తదితరులు ఉన్నారు.
మెదక్ : కాలినడకన తిరుమలకు ఎమ్మెల్యే పద్మా
By Naga Babu
-
Previous article