రంగారెడ్డి : మీడియాకు సీపీ మహేష్ భగవత్ కీలక సూచన

-

CP_Mahesh_Bhagwat
CP_Mahesh_Bhagwat

ఇబ్రహీంపట్నంలో రియాల్టర్ల కాల్పులు వ్యవహారంపై రాచకొండ సీపీ మహేష్ భగవత్ స్పందించారు. కాల్పుల ఘటనపై మీడియా సంయమనం పాటించాలని సూచించారు. 8 పోలీసు బృందాలు నిందితుల కోసం గాలింపు చేపట్టారని.. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు. నిన్న ఉదయం దుండగుల కాల్పుల్లో శ్రీనివాస్ రెడ్డి, రాఘవేంద్రరెడ్డి చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మట్టారెడ్డి, హఫీజ్‌, కృష్ణలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news