రంగారెడ్డి : ఒక్క రోజే 200 కేసులు పరిష్కారం

-

షాద్‌నగర్ పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ అవుట్ లైసెన్స్ కేసుల్లో పట్టుబడ్డ వారు విముక్తి పొందడానికి స్థానిక బుగ్గరెడ్డి గార్డెన్‌లో బుధవారం ట్రాఫిక్ ఎస్సై రఘు కుమార్ అదాలత్ ద్వారా 200 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం మరో రెండు రోజులు కొనసాగుతుందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ అవుట్ లైసెన్స్ కేసులు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news