మెదక్: ప్రొఫెసర్ జీ రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీలో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ గణితం, స్టాటస్టిక్స్ ప్రవేశాల గడువు ఈ నెల 31వరకు పొడిగించినట్లు మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గణపతి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. లేనిచో సంబంధిత సర్టిఫికెట్లతో కళాశాలకు రావాలని సూచించారు.
మెదక్: పీజీ ప్రవేశాల గడువు పెంపు
By Network
-
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...