కలియుగ వైకుంఠం తిరుమలలో మంగళవారం ఉదయం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 30 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నడకదారి, సర్వదర్శనం భక్తులకు ఉదయం 8గంటల నుంచి టైంస్లాట్ పద్ధతిలో భక్తులకు టోకెన్లను తితిదే జారీ చేయనుంది. టైంస్లాట్, సర్వ దర్శనం, దివ్యదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కనీసం మూడు గంటల సమయం పడుతోంది.. ఉచిత దర్శనానికి 18 గంటల సమయం పడుతున్నట్లు తితిదే అధికారులు వెల్లడించారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
-
Previous article
Next article