బాబోయ్ శ్రీరెడ్డి ఆన్ ఫైర్‌.. ప‌విత్రా ఓ ప‌తివ్ర‌తా.. న‌రేష్ ను ప‌చ్చి బూతులు.. !!

-

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు ఏమిటంటే నటుడు నరేష్, పవిత్ర లోకేష్, రమ్య రఘుపతి. ఇండస్ట్రీలో ఈ మూడు పేర్లు ఒక వారం నుంచి బాగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా పవిత్ర లోకేష్, నరేష్ వివాహం చేసుకోబోతున్నారనే వార్తపై తాజాగా శ్రీరెడ్డి స్పందించడం జరిగింది వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

 

శ్రీ రెడ్డి ఇండస్ట్రీలో ఉండే ఎటువంటి విషయంలోనైనా తల దూర్చి మాట్లాడుతూ ఉంటుంది. తాజాగా తొడగొట్టి మాట్లాడడం జరుగుతోంది. ఫేస్బుక్ లైవ్ లో మాట్లాడిన శ్రీరెడ్డి.. నటి పవిత్ర లోకేష్ పై పలు ఆరోపణలను తెలియజేసింది. నరేష్ భార్య విషయంలో కలుగజేసుకునేందుకు తాను ఎవరు అంటూ ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడడం మొదలుపెట్టింది శ్రీరెడ్డి. అంతేకాకుండా పవిత్రను ఎందుకు ఇతరుల జీవితాలలో నిప్పులు పోస్తున్నావనే విధంగా మాట్లాడుతోంది.

నువ్వు ఎంతమందితోనైనా రిలేషన్స్ ఇప్పుడు ఉద్యమం గురించి మాట్లాడినప్పుడు మా అందరికీ వ్యతిరేకంగా మీరు మాట్లాడారు. అంతేకాకుండా నరేష్ కూడా మమ్మల్ని మా అసోసియేషన్ లో నాలుగు సంవత్సరాలు బ్యాన్ చేయడం జరిగింది. తను మాత్రం ఐదుగురుతో అపవిత్ర బంధాలు పెట్టుకోవచ్చు.. ఆయన గురించి ఎన్ని విషయాలు చెప్పినా తక్కువే .. మీటూ ఉద్యమం గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వారి జీవితాలు ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాము.ఇక ఎంతోమంది నటిస్తున్న నటుల సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. నేను మాత్రం ఇందులో ఓడిపోలేదు అని తెలిపింది శ్రీరెడ్డి.

నేను ఆరోజు మొదలుపెట్టిన ఈ ఉద్యమం ఫలితాలు ఈ మధ్యకాలంలో బాగా కనిపిస్తున్నాయి. తమిళనాడుకు వచ్చిన తన ఫ్యాన్స్ ఫ్రెండ్స్ అందరూ తనని సంప్రదిస్తూ ఉన్నారని తెలిపింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నన్ను నిలవనివ్వకుండా మెగా ఫ్యామిలీ తొక్కేయడం జరిగింది. సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుండి కేవలం అల్లు అర్జున్ మాత్రమే కష్టపడి పైకి వచ్చారు. మిగిలిన వారంతా అక్కడే ఉండిపోయారు అని తెలిపింది. నేను ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నానో.. నా తలకింద పెట్టుకున్న దిండు కు మాత్రమే తెలుసు అని తెలియజేస్తూ వీడియోని షేర్ చేసింది శ్రీరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news