తెలంగాణలో తమ ఉనికిని చాటుకోవడం కోసం ఇతర పార్టీలతో పొత్తుల కోసం తహతహలాడుతున్న తెలంగాణ తెలుగు దేశం పార్టీ దూకుడు పెంచింది. శని , ఆది వారాల్లో తెదేపా అధినేత చంద్రబాబుతో తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ సంప్రదింపులు జరిపి మూడు కమిటీలుగా ఏర్పడాలని నిర్ణయం తీసుకున్నారు. వీటిలో ఎన్నికల సమన్వయ కమిటీగా ఎల్ రమణ ఆధ్వర్యంలో సీనియర్ నేతలు దేవేందర్ గౌడ్, నామా నాగేశ్వరరావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, పెద్ది రెడ్డి, రేవూరి, మండవ వెంకటేశ్వరరావు ఉన్నారు. ఇతర పార్టీలతో పొత్తుల గురించి ఈ నేతలు సంప్రదింపులు జరపనున్నారు. దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నికల మేనిఫెస్టోని రూపొందించనున్నారు.
పొత్తుల దిశగా దూకుడు పెంచిన తెలంగాణ తెదేపా
-
Read more RELATEDRecommended to you
చార్ ధామ్ లో వీడియోలు, రీళ్ల చిత్రీకరణపై నిషేధం
చార్ ధామ్ యాత్ర లో ఇకపై వీడియోలు, రీల్స్ చిత్రీకరణను నిషేధిస్తున్నట్లుగా...
Ganesh -
దేశంలో మూడు కోట్ల మంది అక్కాచెల్లెళ్లను లక్షాధికారులుగా మారుస్తాము: అమిత్ షా
ఒడిశాలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో బిజూ...
Ganesh -
ప్లే ఆఫ్ నుంచి డిల్లీ అవుట్.. ఇన్స్టాగ్రామ్ లో పంత్ ఎమోషనల్ పోస్ట్
ఐపీఎల్ 17వ సీజన్లో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించడంలో ఢిల్లీ క్యాపిటల్స్...
Ganesh -