కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై చెప్పుతో దాడి..వీడియో వైరల్

-

మునుగోడులో పోలింగ్ దగ్గర పడే కొద్ది రాజకీయం వేడెక్కుతోంది. దాడులు, ప్రతి దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. నిన్న కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కాన్వాయ్ లోని కారుపై బీజేపీ శ్రేణులు దాడి చేయగా, దానికి నిరసనగా రాత్రి బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ శ్రేణులు చెప్పుతో దాడి చేశాయి.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి.. రాజీనామతో మునుగోడు లో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news