BREAKING : ఏపీ హైకోర్టులో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి ఊరట

-

ఏపీ హైకోర్టు లో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి భారీ ఊరట లభించింది. కోర్టు ధిక్కరణ కేసులో టీటీడీ ఈవోకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో ఇవాళ విచారణ జరగింది.

అయితే, ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ ఏపీ హైకోర్టు ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏపీ హైకోర్టు లో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి భారీ ఊరట లభించింది.

Read more RELATED
Recommended to you

Latest news