కందుకూరు ఘటనపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి.. రూ.2 లక్షల పరిహారం ప్రకటన

-

కందుకూరు ఘటనపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మరణించిన కుటుంబాలకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మరణించివారికి రూ.2 లక్షల చొప్పున , గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున పరిహారం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

cm jagan
cm jagan

ఢిల్లీ పర్యనటలో ఉన్న ముఖ్యమంత్రి ఆమేరకు అధికారులకు ఆదేశాలు జారీచేశారు ఆయా కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అండగానిలుస్తామన్నారు సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news