ఉగాదితో… ఈ 4 రాశుల వారికి అదృష్టం… మీ రాశీ ఉందేమో చూసుకోండి..!

-

ఉగాది అంటే మొదట మనకు గుర్తు వచ్చేది ఉగాది పచ్చడి. అలానే ఉగాది అంటే మనకి గుర్తొచ్చేది పంచాంగ శ్రవణం. ఉగాది నాడు పంచాంగ శ్రవణం కవి సమ్మేళనం ఎలా ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఈసారి శోభకృత్ నామ సంవత్సరం వస్తోంది. మార్చి 22న ఉగాది పండుగ అయింది. ఉగాది నాడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రాశులు ఎలా ఉన్నాయి..?

ఎలాంటి ఫలితాలు ని పొందొచ్చు అనే విషయాలని తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు ఈ కొత్త తెలుగు నామ సంవత్సరం తో ఈ రాశుల వాళ్ళకి ఎంతో మేలు కలగనుంది. ఈ రాశుల వాళ్ళకి మంచి ఘడియలు రాబోతున్నాయి. అనుకూలంగా రాబోయే సంవత్సరం ఉండబోతోంది. మరి తెలుగు నూతన సంవత్సరం తో ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేది చూద్దాం.

ధనుస్సు రాశి:

ఈ రాశి వాళ్లకి ఎంతో మంచి కలగనుంది. ఆనందం మరియు సామరస్యం ఉంటుంది. అనుకున్నది అవుతుంది. పట్టు వదలదేదు. భావోద్వేగాలు మరియు అభిరుచిని నియంత్రించండి. ఎప్పటి నుండో అనుకున్నవి పూర్తి అవుతాయి.

తులారాశి:

ఈ రాశి వాళ్లకి కూడా మంచి సమయం రాబోతోంది. పెద్ద లక్ష్యాలపై దృష్టి పెట్టండి. అవుతాయి. మీకు ఎలా నచ్చితే అలా వుండండి. మాట్లాడటానికి సంకోచించకండి. సమయం క్రమంగా మెరుగుపడుతుంది బాధ పడద్దు. సేవా రంగంలో అద్భుత ఫలితాలని ఎదుర్కొంటారు.

మిథున రాశి:

విజయాలు అందుకుంటారు. కాలం కలిసి వస్తుంది. శుభకార్యాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. పరిశ్రమ మరియు వ్యాపారానికి సంబంధించిన వాళ్లకి ఇది అనుకూలమైన సమయం. లక్ష్యం మీద దృష్టి పెట్టండి.

సింహరాశి:

ఇక ఈ రాశి వారి గురించి చూస్తే.. వృత్తి నిపుణులకు అవకాశాలు బాగా పెరుగుతాయి. భాగస్వామ్య స్ఫూర్తి మీ మీద అలానే ఉంటుంది. అడ్డంకులు వుండవు. సంబంధాలు బలపడతాయి. అనుకున్నవి జరుగుతాయి. విజయం అందుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news