ఏపీలో ఘోరం.. బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం

-

మహిళలపై రోజు రోజుకు దారుణాలు పెరిగిపోతూనే ఉన్నాయి. దేశంలో ఏదో ఒక మూలన మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు, పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా.. మహిళలపై దాడులు ఆగడం లేదు. అయితే.. తాజాగా ఏపీలో దారుణం జరిగింది.

బాలికపై 6 నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న కానిస్టేబుల్ ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురంలో రమేష్, అతని భార్య కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. దీంతో ఇంట్లో కూతురును చూసుకునేందుకు ఓ బాలికను పనికి పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆ బాలికను భర్త లొంగదీసుకుని, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు DSPకి ఫిర్యాదు చేసింది. ఆయన ఫోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కు పంపారు.

Read more RELATED
Recommended to you

Latest news