ఎల్బీనగర్ మహిళ థర్డ్ డిగ్రీ ఘటనలో పోలీసులపై కేసులు నమోదు

-

ఎల్బీనగర్ మహిళ థర్డ్ డిగ్రీ ఘటనలో పోలీసులపై కేసులు నమోదు అయింది. ఎల్బీనగర్ మహిళ థర్డ్ డిగ్రీ ఘటనలో పోలీసులపై sc , St కేసులు నమోదు చేశారు ఎల్బీనగర్ పోలీసులు. 324, 354, 379, ST SC POA ACT 2015 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. 2 పోలీస్ కానిస్టేబుల్స్, 1 si లపై కేసులు చేశారు ఎల్బీనగర్ పోలీసులు.

బాధితురాలి కూతురు పూజ ఫిర్యాదుపై కేసులు నమోదు చేశారు ఎల్బీనగర్ పోలీసులు. ఇక ఈ 15న తన అంకుల్ చందు కి 3 లక్షల నగదు తీసుకెళ్తుండగా పోలీసులు దాడి చేశారని ఫిర్యాదు చేశారు బాధిత కుటుంబ సభ్యులు. తన తల్లి తొడలపై చేతుల పై పోలీసులు దాడి చేశారని ఫిర్యాదు చేసింది. కులం పేరుతో దూషిస్తూ తన తల్లి పై దాడి చేసారంటూ ఫిర్యాదు చేసింది. దీంతో ఆ పోలీసులపై ఎల్బీనగర్ పోలీసులు కేసులు పెట్టారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news