తిరుమల భక్తులకు అలర్ట్..శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

-

తిరుమల వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ఠ్‌. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 25 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా… శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 68,263 మంది దర్శించుకున్నారు.

అదే సమయంలో 28,355 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారికి హుండి ఆదాయం రూ. 3.65 కోట్లు చేకూరింది.కాగా ఇవాళ తిరుమల శ్రీవారిని మంత్రి మేరుగ నాగార్జున దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. చంద్రబాబు దోంగ ఓట్లతో విజయం సాధించారని వెల్లడించారు. దొంగ ఓట్లను తోలగించాల్సిందే…అర్హత వున్న వారి ఓట్లను కొనసాగించాల్సిందేనని… పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం అంటే సమయం వృదా చేసుకోవడమే అని తెలిపారు మంత్రి మేరుగ నాగార్జున.

Read more RELATED
Recommended to you

Latest news