99 శాతం ప్రజలు రాజయ్యను ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారు : మంద కృష్ణ

-

99 శాతం ప్రజలు రాజయ్యను ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. స్టేషన్ గన్ పూర్ లో కడియం శ్రీహరిపై వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. రాజయ్య పదవి పోవడానికి కడియం కారణమని మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ టికెట్ రాకుండా చేశారని ఆరోపించారు.

కడియం శ్రీహరి గుంటనక్క లాంటివారని తీవ్ర వాక్యాలు చేశారు. 99 శాతం ప్రజలు రాజయ్యను ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారని… కడియంకు బీఫామ్ ఎలా వస్తుందో చూస్తామని అన్నారు. రాజయ్యకు టికెట్ ఇవ్వకపోతే మరొకరికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, తాటికొండ రాజయ్యకు ఇవ్వాల్సిన స్టేషన్ గన్ పూర్ టికెట్‌ కడియం శ్రీహరికి ఇచ్చారు సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news