Asia Cup 2023 : 228 పరుగుల తేడాతో పాక్‌పై భారత్ గెలుపు..

-

పాకిస్తాన్ జట్టుపై టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఏకంగా పాకిస్తాన్ జట్టుపై 228 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ దెబ్బకు పాకిస్తాన్ బ్యాట్స్ మెన్స్ వనికి పోయారు. మ్యాచ్ వివరాల్లోకి వెళితే…. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా జట్టు నిర్ణిత 50 ఓవర్లలో 356 పరుగులు చేసింది.

India won by 228 runs
India won by 228 runs

అయితే 357 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు 32 ఓవర్లలో 128 పరుగులకు ఆల్ అవుట్ అయింది. టీమిండియా బ్యాట్స్మెన్లలో విరాట్ కోహ్లీ మరియు కేంద్ర రాహుల్ సెంచరీలతో కదం తొక్కగా.. రోహిత్ శర్మ జిల్ ఆప్ సెంచరీలు చేశారు. అటు ఆల్ రౌండర్ కుల్దీప్ యాదవ్.. తన బౌలింగ్ తో పాకిస్థాన్ ను మట్టికరించారు. ఈ మ్యాచ్లో ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి టీమ్ ఇండియాకు విజయాన్ని అందించాడు. ఇక ఇవాళ శ్రీలంక జట్టుతో కీలక మ్యాచ్‌ ఆగనుంది టీమిండియా. ఈ మ్యాచ్ కూడా కొలొంబో లో జరుగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news