‘గృహలక్ష్మి’లబ్ధిదారుల ఎంపికపై కీలక ఆదేశాలు

-

‘గృహలక్ష్మి’లబ్ధిదారుల ఎంపికపై కీలక ఆదేశాలు జారీ చేసింది కేసీఆర్‌ సర్కార్‌. సొంత స్థలం ఉండి అర్హులైన వారికి గృహలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం రూ. 3 లక్షలు అందించనుంది. ఈ పథకానికి సంబంధించి కలెక్టర్ల ఆధ్వర్యంలో దరఖాస్తులు ఆహ్వానించగా 15 లక్షల వరకు అందాయి. వాటిల్లో 11 లక్షల దరఖాస్తులు అర్హమైనవిగా ఎంపిక చేశారు.

Key instructions on selection of Grihalakshmi beneficiaries
Key instructions on selection of Grihalakshmi beneficiaries

అయితే అక్టోబర్ నెల 5వ తేదీ నాటికి మొత్తం మూడున్నర లక్షల మంది లబ్ధిదారుల జాబితా ప్రభుత్వానికి అందాలని సచివాలయం నుంచి కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news