చంద్రబాబు కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

-

చంద్రబాబు కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు కేసు త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు కేసు లో సెక్షన్‌ 17ఏ వర్తిస్తుందని జస్టిస్‌ అనిరుద్ధ్ బోస్‌ వెల్లడించారు. అటు సెక్షన్‌ 17ఏ వర్తించదని జస్టిస్‌ బేలా వెల్లడించారు.

Supreme Court’s key decision on Chandrababu’s case

దీంతో చంద్రబాబు కేసులో ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డడాయి. ఈ తరుణంలోనే…చంద్రబాబు కేసును చీఫ్‌ జస్టిస్‌కు రిఫర్‌ చేసింది ద్విసభ్య ధర్మాసనం. మరి చంద్రబాబు కేసులో చీఫ్‌ జస్టిస్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news