Supreme Court
భారతదేశం
ఓవర్ టు కాంగ్రెస్ : ఒక క్షమ జీవితాన్ని మారుస్తుందా ?
జీవితాలను ఏవి మారుస్తాయి అన్న ప్రశ్న దగ్గర నుంచి చేజారిన క్షణాల నుంచి రాజీవ్ హత్యోదంతం నుంచి ఇంకా ఇంకొన్నింటి నుంచి ఇంకొందరి నుంచి నేర్చుకోవాల్సినవి ఏంటి? క్షమ జీవితాన్ని మంచి మార్పు దిశగా నడిపిస్తే సమాజంలో కొన్ని తప్పులకు నియంత్రణ ఉంటుంది లేదా వివేకం పెరిగి గత కాలంలో జరిగిన తప్పిదాలు మళ్లీ...
భారతదేశం
పెగాసస్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఢిల్లీ : పెగాసస్ స్పై వేర్ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. పెగాసస్ స్పై వేర్ పై కోర్టు నియమించిన నిపుణుల కమిటీ సమర్పించిన నివేదిక అందిందని తెలిపిన సిజేఐ ఎన్వి రమణ.. మాల్వేర్ గురైనట్లు అనుమానిస్తున్న 29 మొబైల్ పరికరాలను పరీక్షించినట్లు టెక్నికల్ కమిటీ తెలిపిందన్నారు.
టెక్నికల్ కమిటీ జర్నలిస్టుల వాంగ్మూలాలను కూడా...
భారతదేశం
సెక్స్ వర్కర్లకు ఆధార్ కార్డులు ఇవ్వాల్సిందే.. సుప్రీంకోర్టు తీర్పు
సుప్రీం కోర్టు మరో సంచలన తీర్పు ఇచ్చింది. కరోనా సమయంలో.. సెక్స్ వర్కర్లు ఎదుర్కొన్న సమస్యలపై తాజాగా విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. వారికి ఆధార్ కార్డులు ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. యూఐడీఏఐజారీ చేసే ప్రొఫార్మా సర్టిఫికేట్ ఆధారంగా.. ఆధార్ కార్డులు ఇవ్వాలని సూచనలు చేసింది.
సెక్స్ వర్కర్ల గుర్తింపును బహిర్గతం చేయకూడదని.. వారి...
Telangana - తెలంగాణ
దిశా ఎన్కౌంటర్ కేసుపై నేడు సుప్రీంకోర్టు సంచలన తీర్పు
నేడు దిశ ఎన్కౌంటర్ కేసు పై సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించనుంది. దిశ ఎన్కౌంటర్ కేసు పై కమిషన్ ను ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు..ఈ కేసును సుదీర్ఘ విచారణ చేసి జనవరిలో సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చింది సిర్పూర్కర్ కమిషన్. ఎన్ కౌంటర్ లో చనిపోయిన నలుగురు కుటుంబసభ్యుల స్టేట్మెంట్లను రికార్డు చేసింది కమిషన్. ఎన్...
భారతదేశం
BREAKING : జీఎస్టీపై సుప్రీం సంచలన తీర్పు
BREAKING : జీఎస్టీపై సుప్రీం సంచలన తీర్పు ఇచ్చింది. పార్లమెంట్ రాష్ట్రాల అసెంబ్లీలు వేర్వేలు చట్టాలు చేసుకోవచ్చని తాజాగా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అవసరమనుకుంటే... ప్రత్యేక చట్టాలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు.
కేంద్ర, రాష్ట్రాలకు దీనిపై సమాన అధికారాలు ఉన్నాయని చెప్పింది. పన్నుల విషయంలో.. 246 ఏ ప్రకారం.. కేంద్రం మరియు...
భారతదేశం
Gyanvapi Masjid: నేడు కోర్ట్ ముందుకు జ్ఞానవాపి వీడియో సర్వే..!
దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చ అంతా జ్ఞానవాపి మసీదుపై జరుగుతోంది. ఇటీవల వారణాసి కోర్ట్ మసీదు వీడియో సర్వే చేయాలని తీర్పు చెప్పింది. దీని కోసం కోర్టు కమిషనర్లను కూడా నియమించింది. ఈనెల 14-16 వరకు మూడు రోజులు వీడియో సర్వే జరిగింది. అయితే మే 17న వీడియో రిపోర్ట్ ను సమర్పించాలని వారణాసి కోర్ట్...
భారతదేశం
Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదు సర్వేపై సుప్రీంలో పిటిషన్… రేపు విచారణ
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం జ్ఞానవాపి మసీదు విషయం చర్చనీయాంశం అవుతోంది. గత శుక్రవారం వారణాసి కోర్ట్ జ్ఞానవాపి మసీదు సర్వేకు అనుమతి ఇస్తూ కీలకమైన తీర్పు చెప్పింది. ఈ నెల 17 కోర్ట్ నియమించిన కమిషనర్ వీడియోగ్రఫీ చేసిన వివరాలను సమర్పించాలని వారణాసి కోర్ట్ ఆదేశించింది. దీంతో గత మూడు రోజుల నుంచి కాశీలోని...
భారతదేశం
శుభవార్త : రాజద్రోహం ఇక లేదు !
సుదీర్ఘ కాలంగా దేశ వ్యాప్తంగా వద్దు వద్దు అంటున్న రాజద్రోహం కేసులు ఇకపై ఉండవు. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం తన నిర్ణయం వెలువరించి సంచలనం రేపింది. ఇప్పటిదాకా ఈ కేసు ద్వారా చాలా మంది జైళ్లలో ఇరుక్కుపోయి ఉన్నారు. వారికి కూడా స్వేచ్ఛ దక్కనుంది. బ్రిటిషర్ల కాలం నాటి రాజద్రోహం అన్నది రద్దు...
భారతదేశం
BREAKING : రాజద్రోహం కేసులపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు
BREAKING : రాజద్రోహం కేసులపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇవాళ రాజద్రోహం కేసులపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. దేశద్రోహ నేరాన్ని నేరంగా పరిగణించే IPCలోని సెక్షన్ 124Aలోని నిబంధనలను పునఃపరిశీలించడానికి మరియు పునఃపరిశీలించేందుకు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి అనుమతినిచ్చింది.
పునఃపరీక్ష పూర్తయ్యే వరకు 124ఏ కింద ఎలాంటి కేసు నమోదు చేయరాదని...
భారతదేశం
న్యాయమూర్తులు లక్ష్మణ రేఖను గుర్తుంచుకోవాలి: జస్టిస్ రమణ
ఇవాళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, సీఎం ల సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. అయితే...ఈ సదస్సు లో సీజేఐ జస్టిస్ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని న్యాయ మూర్తులు విధి నిర్వహణలోతమ పరమితులను గుర్తుంచుకోవాలని సూచనలు చేశారు సీజేఐ జస్టిస్. లక్ష్మణ రేఖను దాటొద్దని కోరారు.. శాసన, కార్య నిర్వాహక, న్యాయ శాఖలకు...
Latest News
మోదీ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ వస్తున్నాడు: ఎర్రబెల్లి దయాకర్ రావు
ఈ నెల 26న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తన ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రధాని మోదీకి...
టెక్నాలజీ
మోటోరోలా నుంచి కొత్త ఫోన్.. 6 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్తో Moto G52j
మోటోరోలా నుంచి వరుసగా ఏదో ఒక ఫోన్ లాంచ్ అవుతూనే ఉంది. తాజాగా జీ సిరీస్ లో భాగంగా.. Moto G52j స్మార్ట్ ఫోన్ ను కంపెనీ లాంచ్ చేసింది. ఇది జపాన్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పోలీసులకు లొంగిన ఎమ్మెల్సీ అనంతబాబు.. అందుకే చంపానంటూ..!?
సుబ్రహ్మణ్యంలో హత్య కేసులో మిస్టరీ వీడింది. అతడిని హత్య చేసినట్లు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించాడు. వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడని, అందుకే అతడిని చంపినట్లు ఆయన తెలిపారు. ఆందోళనలు, ఒత్తిళ్లకు తట్టుకోలేకే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
హమారా సఫర్ : తెరపైకి ఉమ్మడి రాజధాని ఈ సారి ఎన్నేళ్లో తెలుసా ?
విభజన చట్టం అమలు అన్నది అస్సలు సాధ్యం కాని విషయంగా మారిపోయిన తరుణాన మళ్లీ మళ్లీ కొన్ని పాత ప్రతిపాదనలే తెరపైకి కొత్త రూపం అందుకుని వస్తున్నాయి. లేదా కొన్ని పాత ప్రతిపాదనలే...
క్రైమ్
ఈ-బైక్ ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్.. యువతి మృతి..!!
ఎలక్ట్రిక్ బైక్ వల్ల మరో ప్రాణం బలైంది. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఎలక్ట్రిక్ బైక్కు ఛార్జింగ్ పెడుతుండగా.. కరెంట్ షాక్ తగిలి ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన...