Supreme Court
భారతదేశం
Breaking : సుప్రీంకోర్టుకు కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు రానున్నారు. కొలీజియం సిఫారసుతో రాష్ట్రపతికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. కేంద్రం పంపిన ప్రతిపాదనలకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. సుప్రీంకోర్టుకు నూతన న్యాయమూర్తులకు సంబంధించి కొలీజయం గతంలోనే కేంద్రానికి సిఫారసు చేసింది. ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో తాజా నియామకానికి మార్గం సుగమం...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అహోబిలం మఠం కేసులో ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్ట్
అహోబిలం మఠం కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. రాష్ట్ర సర్కారు దాఖలు చేసిన పిటిషన్ ను ధర్మసనం తోసిపిచ్చింది. మఠం వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. అహోబిలం మఠానికి ఈవో నియామకాన్ని తప్పుపడుతూ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
అయితే హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ రాష్ట్ర...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో నేడు మరో పిటిషన్ దాఖలైంది. రాజధాని విషయంలో శివరామకృష్ణ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒకే చోట అభివృద్ధి కాకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలని శివరామకృష్ణ కమిటీ సూచించిన...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
BREAKING : సుప్రీం కోర్టులో జగన్ సర్కార్ కు బిగ్ షాక్ !
జీవో-1పై ఏపీ రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జగన్ సర్కార్ కు ఊహించని షాక్ తగిలింది. సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ ప్రభుత్వ పిటిషన్పై విచారణ ముగించింది సుప్రీంకోర్టు.
తాజాగా జీవో-1పై హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసింది ఏపీ సర్కార్. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పిటిషన్పై...
భారతదేశం
Breaking : గూగుల్కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
ప్రముఖ సర్చ్ ఇంజన్ గూగుల్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గూగుల్ పై గతంలో కాంపిటీటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రూ.1,337 కోట్ల భారీ జరిమానా విధించడం తెలిసిందే. ఆండ్రాయిడ్ కు సంబంధించి తన ఆధిక్యతను గూగుల్ దుర్వినియోగం చేస్తోందని, కాంపిటీషన్ చట్టాలకు వ్యతిరేకంగా భారత్ లోత గుత్తాధిపత్య ధోరణులకు పాల్పడుతోందని నాడు గూగుల్ పై...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జీవో నెంబర్ 1 పై సుప్రీంకోర్టుకు జగన్ సర్కార్
గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జీవో నెంబర్ 1 చుట్టూ తిరుగుతున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబు పాల్గొన్న కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాట కారణంగా 11 మంది మరణించిన విషయం తెలిసిందే. దీంతో బహిరంగ సభల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలతో జీవో జారీ చేసింది. జీవో నెంబర్ 1 పేరున రోడ్ల...
భారతదేశం
మత మార్పిడులను రాజకీయం చేయొద్దు – సుప్రీం కోర్ట్
మత మార్పిడులను రాజకీయం చేయవద్దని సూచించింది సుప్రీం కోర్ట్ ధర్మసనం. మతమార్పిడి అనేది తీవ్రమైన సమస్య అని.. అది రాజకీయ రంగు పులుముకోకూడదని వ్యాఖ్యానించింది. మోసపూరిత మతమార్పిడులను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్రాలకు దిశా నిర్దేశం చేయాలని దాఖలైన పిటిషన్ పై అటార్నీ జనరల్ వెంకటరమణి సహాయాన్ని సోమవారం న్యాయస్థానం కోరింది.
ప్రలోభాలతో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మాజీమంత్రి నారాయణకు సుప్రీంకోర్టులో ఊరట
గతేడాది పదవ తరగతి పరీక్షల నిర్వహణ సందర్భంగా ప్రశ్నాపత్రాలు లీకేజీ కావడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి నారాయణ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పేపర్ లీకేజీ కేసులో హైకోర్టు రిమాండ్ ఆర్డర్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది....
భారతదేశం
సినిమా ప్రియులకు సుప్రీంకోర్టు షాక్.. థియేటర్స్ వెళితే అంతే..!
ప్రేక్షకులు థియేటర్లకు బయటి ఫుడ్ తీసుకురావడంపై యాజమాన్యాలు ఆంక్షలు పెట్టడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. థియేటర్లు ప్రైవేట్ ప్రాపర్టీ కావడం వల్ల యాజమాన్యం నిబంధనలు పెట్టుకోవచ్చంది. శిశువుల కోసం తల్లిదండ్రులు తెచ్చిన ఆహారంపై మాత్రం ఎలాంటి ఆంక్షలు పెట్టడానికి లేదని ఆదేశించింది. ప్రేక్షకులు తెచ్చుకున్న ఆహారాన్ని థియేటర్లు అనుమతించాలని కశ్మీర్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం...
భారతదేశం
ప్రజా ప్రతినిధులు చేసే వ్యాఖ్యలు.. రాజ్యాంగ హింసగా పరిగణించబడవు – సుప్రీంకోర్టు
ప్రజా ప్రతినిధులు చేసే వ్యాఖ్యలు.. రాజ్యాంగ హింసగా పరిగణించబడవని సుప్రీంకోర్టు ప్రకటించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల భావ ప్రకటన స్వేచ్ఛపై అధిక పరిమితులు విధించలేమని.. 4:1 తేడాతో తీర్పును ప్రకటించింది రాజ్యాంగ ధర్మాసనం.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) కింద నిర్దేశించినవి ఆంక్షలు మినహా వాక్ స్వాతంత్య్రం పై ఎలాంటి అదనపు ఆంక్షలు విధించలేమని.. పౌరుల హక్కులకు...
Latest News
నాగ కన్య లా మెరిసి పోతున్న జాన్వీ కపూర్.!
అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే గుడ్ లక్ జెర్రీ,...
వార్తలు
బోయపాటి శ్రీను మూవీ కొత్త విలన్ గా ప్రిన్స్!
బోయ పాటి అంటే బాలయ్య బాబు కు గురి ఎక్కువ.అలాగే బాలయ్య ఫ్యాన్స్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా అంటే చాలు కచ్ఛితంగా హిట్ అని లెక్క వేసుకుంటారు.బాలకృష్ణ మరియు బోయపాటి కాంబినేషన్...
valentines day
వాలెంటైన్స్ డే రోజు ఆ రొమాంటిక్ టచ్ ఉంటేనే మజా వస్తుంది..!!
ప్రేమ అనేది రెండు మనసుల కలయిక.. ఒక తియ్యని అనుభూతి ప్రేమనుకు ఎంతగా ప్రేమిస్తామో అంతగా ఆ ప్రేమ మనల్ని ప్రేమిస్తుంది అని ప్రేమికుల నమ్మకం.ఒక మనిషిని ప్రేమించడం అంటే ప్రాణాలను అర్పించడం...
వార్తలు
రొమాంటిక్ ఫిగర్ కొత్త దారి అయినా హిట్ తెస్తుందా.!
గతంలో రొమాంటిక్ యూత్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు శిరీష్ మరియు అను ఇమ్మాన్యూయేల్ సినిమా ఊర్వశివో రాక్షసివో బ్రేక్ ఈవెన్ అందుకోలేక బోల్తాపడింది. ఈ సినిమా కోసం ప్రమోషన్స్ అన్నీ...
Life Style
శృంగారం లో పాల్గొంటే ఆయుష్షు పెరుగుతుందా.. పరిశోధనలో షాకింగ్ విషయాలు..
మనం ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం మంచి ఆహారం తీసుకుంటే సరిపోదు.. శృంగారం కూడా తప్పనిసరి అంటున్నారు నిపుణులు..అంటే ఎటువంటి చిరాకులు లేకుండా అది కాపడుతుంది.. అందుకే భార్య భర్తలు రోజు చేసిన తప్పులేదని...