ప‌దో త‌ర‌గ‌తి పాస్ అయ్యారా.. రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. త్వ‌ర‌ప‌డండి..

-

రైల్వేలో భారీగా ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సౌత్ సెంట్రల్ రైల్వే. డిసెంబర్‌ 8వరకు అప్లై చేసుకోవచ్చని ప్రకటన చేసింది రైల్వే. 50శాతం మార్కులతో పదవ తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ పాస్ అయి ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక రైల్వే నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అకాడమిక్ మెరిట్‌తో పాటు మెడికల్ ఫిట్‌నెస్, ఫిజకల్ స్టాండర్డ్స్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. పూర్తి వివరాలకు రైల్వే అఫీషీయల్ వెబ్‌సైట్‌ చూడవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news