మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: సీతక్క

-

రాష్ట్ర ప్రభుత్వం మహిళాభివృద్ధి ద్యేయంగా పనిచేస్తుందని అందుకోసం మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క చెప్పారు. ఉట్నూరు మండల కేంద్రంలో ఆశ్రమ పాఠశాల ని సందర్శించారు ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో ఆమె మాట్లాడారు.

విద్యార్థులు గొప్ప లక్ష్యాలని పెట్టుకుని ఆ దిశగా చదువుకోవాలని విద్యార్థులకి చెప్పారు పురుషుల తో సమానంగా మహిళలు సైతం అని రంగాల్లో రాణించాలని సీతక్క చెప్పారు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా చదువుని మధ్య లో ఆపకూడదని అని అవరోధాలను దాటుకుంటూ ముందుకు వెళ్లాలని విద్యార్థులకు సీతక్క సూచించారు ఈ క్రమం లో ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news