కేసీఆర్ కరీంనగర్ సభ పై కాంగ్రెస్ ట్వీట్..!

-

బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ పై టీ కాంగ్రెస్ సెటైర్ వేసింది. అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటూ పార్టీ సభలకు మాత్రమే వస్తున్న దానిపై వ్యంగ్యాస్త్రాలకి సంధించింది నిన్న కరీంనగర్లో బీఆర్ఎస్ సభకి గులాబీ బాస్ కెసిఆర్ హాజరై కాంగ్రెస్ బీజేపీ పై ధ్వజమెత్తారు ఈ సభని ఉద్దేశించి టీ కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయింది.

అసెంబ్లీకి రావాలంటే వచ్చే కాలు నొప్పి ఎన్నికల సభకి పోవడానికి లేదా అని ప్రశ్నించింది చట్టసభకి రాకుండా ఉంటున్నా మీకు ఎందుకు గెలిపియ్యాలి అని నిలదీసింది. ఈసారి గెలిపిస్తే సభ కి రాకుండా చల్లగా జారుకోడానికా అని ప్రశ్నించింది. గతంలో మీది దద్దమ్మ ప్రభుత్వం చేతకాని పాలన అనే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించారని విమర్శలు చేసింది కాంగ్రెస్ దొరికిన కాడికి దోచుకోవడం ఫామ్ హౌజ్ లో దాయడం కాంగ్రెస్ పార్టీకి చేతకాదని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news