మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలసౌరి

-

మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి జనసేన అభ్యర్థి ఖరారు అయ్యారు. వల్లభనేని బాలశౌరి పేరు ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఇంకా మూడు అసెంబ్లీ స్థానాలను పెండింగులో పెట్టిన జనసేన….విశాఖ సౌత్ నుంచి వంశీ కృష్ణ యాదవ్ పేరు దాదాపు ఖరారు చేసింది.

Balashauri as Bandar MP candidate Jana Sena announcement

అవనిగడ్డ, పాలకొండ సెగ్మెంట్లల్లో కొనసాగుతోంది కసరత్తు. అవనిగడ్డలో ఆశావహులు ఎక్కువగా ఉన్నారని.. త్వరలో అభ్యర్ధిని ఖరారు చేస్తామని చెబుతోంది జనసేన. పెండింగులో ఉన్న మూడు అసెంబ్లీ సెగ్మెంట్ల అభ్యర్థిత్వాలను త్వరలో ప్రకటించనున్న పవన్…మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరు ప్రకటించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news