తెలంగాణ రైతులకు అలర్ట్..నేటి నుంచి పసుపు యార్డుకు వరుస సెలవులు

-

తెలంగాణ రైతులకు అలర్ట్..నేటి నుంచి పసుపు యార్డుకు వరుస సెలవులు ఉండనున్నాయి. నిజామాబాద్ పరిధిలో పసుపు యార్డు ఉందన్న సంగతి తెలిసిందే. అయితే.. నేటి నుంచి పసుపు యార్డుకు వరుస సెలవులు ఉండనున్నట్లు అధికారులు తెలిపారు.

A series of holidays for Yellow Yard from today

నేటి నుంచి ఈ నెల11 వరకు మార్కెట్ యార్డుకు సెలవులు ప్రకటించారు అధికారులు. ఉగాది, రంజాన్ పండగల నేపథ్యం లో పసుపు క్రయ విక్రయాల 6 రోజుల పాటు నిలిపివేశారు. ఏప్రిల్ 12 నుంచి మార్కెట్ యార్డులో యధావిధిగా పసుపు క్రయ విక్రయాలు కొనసాగనున్నట్లు అధికారులు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news