వారికి సీఎం రేవంత్‌ శుభవార్త..6 వేల జీతం కూడా !

-

వారికి సీఎం రేవంత్‌ శుభవార్త చెప్పారు. త్వరలో ఇందిరమ్మ కమిటీలు వేస్తామని.. కమిటీలో సభ్యుడికి 6 వేలు జీతం ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులను గుర్తించేందుకు త్వరలో ఇందిరమ్మ కమిటీలు వేస్తామని సీఎం రేవంత్‌ నిర్ణయం తీసుకున్నారు.

కమిటీ సభ్యులు చెప్పే వారికే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి.. ఇందిరమ్మ కమిటీలో ఒక్కో సభ్యుడికి 6 వేలు జీతం ఇస్తామని ప్రకటన చేశారని సమాచారం. ఎంపీ ఎన్నికలు అయిపోయిన వెంటనే జూన్ మొదటవారంలో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారట సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news