వైసీపీ ఫేక్ ప్రచారాలను ధీటుగా తిప్పికొట్టాలి: చంద్రబాబు

-

జగన్ ని ఇంటికి పంపాలని ప్రజలు నిర్ణయించటంతో వైసీపీ ఫేక్ పరిశ్రమను తెర పైకి తెచ్చింది. వైసీపీ ఫేక్ పరిశ్రమలో తప్పుడు వీడియోలు సృష్టిస్తూ ప్రజల్ని గందరగోళం సృష్టించాలని చూస్తోంది అని అన్నారు చంద్రబాబు. వైసీపీ ఫేక్ ప్రచారాలను ధీటుగా తిప్పికొట్టాలి అని అన్నారు. అలానే ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు.

ఫేక్ ప్రచారానికి కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోను సైతం వదలట్లేదు. వలంటీర్లతో తప్పుడు పనులు చేయించి జైలుకు పంపాలని జగన్ చూస్తున్నాడు అన్నారు చంద్రబాబు. వలంటీర్లను 5 ఏళ్ల బానిసలుగా మార్చి ఊడిగం చేయించుకున్నాడు.ఇప్పుడు మనం పదివేలు ఇస్తామంటే తట్టుకోలేకపోతున్నాడు అన్నారు చంద్రబాబు. వైసీపీ దాడుల్ని సమర్థంగా తిప్పికొట్టండి, ప్రజల్లో చైతన్యం తీసుకురండి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news