IPL 2024: ముంబై, బెంగళూరు మ్యాచ్ లో మ్యాచ్ ఫిక్సింగ్..అంపైర్ పై ట్రోలింగ్ !

-

 

RCB VS MI: ముంబై వర్సెస్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. నిన్నటి మ్యాచ్ లో నితిన్ మీనన్ అంపైర్ చేసిన సమితి తెలిసింది. అయితే అతడు వికెట్ల వెనుక ఉన్న సమయంలోనే… ఫోర్ వెళ్లిన బంతిని… ఇవ్వలేదు. అలాగే ఆర్ సి బి బ్యాటర్ మహిపాల్ లోమ్రోర్ ఎల్ బి డబ్ల్యు కాకపోయినా అవుట్ ఇచ్చాడు.

Nitin Menon 12th Man of Umpire Indians

అలాగే దినేష్ కార్తీక్ బ్యాటింగ్ సమయంలో ఫుల్టాస్ బాల్ నోబాల్ ఇవ్వకుండా… కరెక్ట్ బంతి అంటూ అంపైర్ నితిన్ మీనన్ తెలిపాడు. దీంతో ఈ మ్యాచ్ ఫిక్సింగ్ అయిందని… నితిన్ మీనన్… ముంబై ఇండియన్స్ కు అమ్ముడుపోయాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Image

కాగా ఈ మ్యాచ్‌ లో ఆర్సీబీ బౌలర్‌ ఆకాష్ వేసిన 11 ఓవర్ లో అతడికి చుక్కలు చూపించాడు సూర్య కుమార్ యాదవ్. మూడు సిక్స్లు ఒక ఫోర్ కొట్టి 24 పరుగులు పిండుకున్నాడు.

 

Imageగత మ్యాచ్ లో డక్ అవుట్ అయినప్పటికీ సూర్యకుమార్ ఈ మ్యాచ్ లో మాత్రం విద్య మించి గత మ్యాచ్లో డక్ అవుట్ అయినప్పటికీ సూర్యకుమార్ ఈ మ్యాచ్ లో మాత్రం తన ప్రతాపం చూపించాడు.

Read more RELATED
Recommended to you

Latest news