చిన్నాన్న ని చంపినవాళ్లకు జగన్ ఆశ్రయం ఇస్తున్నారు: షర్మిల

-

లోక్సభ ఎన్నికల సమరానికి షర్మిల సై అంటోంది. ముఖ్యంగా అధికార వైసీపీ పై నిత్యం విమర్శల వర్షాన్ని షర్మిల కురిపిస్తోంది. ఈ క్రమంలోనే పుట్టిన గడ్డ పులివెందుల లో జగన్ ఎంపీ అవినాష్ రెడ్డి ల పై సంచలన కామెంట్ చేసింది.

రాష్ట్రం లో కాంగ్రెస్ వైసిపిల మధ్య ధర్మయుద్ధం జరుగుతుందని న్యాయం కోసం పోరాడే షర్మిళ ని గెలిపిస్తారా లేక హంతకుడు అవినాష్ రెడ్డిని గెలిపిస్తారా అని అడిగింది చిన్నానని గొడ్డలి తో నరికిన వారిని సీఎం జగన్ రక్షణ కల్పిస్తున్నారని ఆరోపించారు జగన్ చేసిన పనికి వైయస్సార్ వైయస్ వివేక ఆత్మలు క్షోభిస్తున్నాయని ఆమె ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news