రాయల్ చాలెంజర్స్ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి ఊహించని షాక్ తగిలింది. విరాట్ కోహ్లీకి ఐపీఎల్ అడ్వైజరీ జరిమానా విధించింది. నిన్న పంజాబ్ తో మ్యాచ్లో అంపైర్లతో గొడవ పెట్టుకున్నాడు విరాట్ కోహ్లీ. ఈ తరుణంలో మ్యాచ్ ఫీజులో 50% కోత విధించారు.
![Virat Kohli Fined 50% Match Fees for Breaching IPL Code of Conduct During KKR vs RCB](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/04/Virat-Kohli-Fined-50-Match-Fees-for-Breaching-IPL-Code-of-Conduct-During-KKR-vs-RCB.jpeg)
కాగా, హర్షిత్ బౌలింగ్లో తొలి బంతిని ఎదుర్కొన్న కింగ్ కోహ్లి అతడికే రిటర్న్ క్యాచ్ ఇచ్చారు. నో బాల్ అంటూ రివ్యూ తీసుకున్నప్పటికీ థర్డ్ అంపైర్ ఔట్గానే ప్రకటించారు. దీంతో ఆవేశానికి గురైన కోహ్లి అంపైర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసహనంతో పెవిలియన్కు వెళ్లారు. డగౌట్ వద్ద బ్యాట్ను నేలకేసి కొట్టారు.