virat kohli
Cricket
T20I & ODI మ్యాచ్లో ఆడే భారత జట్టు ఆటగాళ్లు వీరే!
ఇంగ్లాండ్తో జరిగే టీ20, వన్డే సిరీస్ మ్యాచ్ల కోసం భారత జట్టును ఎంపిక చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. కరోనా కారణంగా ఎడ్జ్ బాస్టన్ మ్యాచ్కు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ టీ20, వన్డే సిరీస్లకు సారథిగా వ్యవహరించనున్నారు. అయితే, గతేడాది వాయిదా పడిన రీ షెడ్యూల్ ఐదవ టెస్ట్ మ్యాచ్ ఈ రోజు ప్రారంభం...
Sports - స్పోర్ట్స్
నేడే ఇంగ్లాండ్ తో టీమిండియా 5వ టెస్ట్..కెప్టెన్ గా బుమ్రా
ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఐదో టెస్ట్ ఇవాళ ఆరంభం కానుంది. ఈ కీలక పోరులోనూ గెలుపొంది గతడాది 2-1 తో నిలిచిన ఆధిక్యాన్ని 3-1 గా మార్చి సిరీస్ కైవసం చేసుకోవాలని.. ఇంగ్లీష్...
Cricket
ఇంగ్లాండ్తో తొలి టీ20 మ్యాచ్.. కెప్టెన్గా హార్దిక్ పాండ్యా!
బర్మింగ్హోమ్ వేదికగా జులై 1న ఇంగ్లాండ్-భారత జట్టు మధ్య ఐదో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మూడు టీ20 మ్యాచ్లు, మూడు వన్డే మ్యాచ్లు జరగనున్నాయి. అయితే టీ20, వన్డే మ్యాచ్లో భారత జట్టు ప్లేయర్ల ఎంపికను బీసీసీఐ ఇంకా ఎంపిక చేయలేదు. పరిమిత ఓవర్ల సిరీస్కు బీసీసీఐ భారత...
Cricket
ఇంగ్లాండ్తో పోరుకు టీమిండియా జట్టు సిద్ధం
ఇంగ్లాండ్తో పోరుకు టీమిండియా సీనియర్ జట్టు సిద్ధమవుతోంది. ఎడ్జాబాస్టన్ వేదికగా శుక్రవారం జరిగే కీలక పోరులోనూ విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. గతేడాది 2-1తో నిలిచిన ఆధిక్యాన్ని 3-1తో సిరీస్ గెలవాలనుకుంటుంది. దీంతో ఇంగ్లీష్ గడ్డపై మరోసారి గెలిచి చరిత్ర సృష్టించాలని ఉత్సాహంగా ఉంది. టీమిండియాలో కేఎల్ రాహుల్ గాయంతో దూరమవ్వడం.....
Cricket
రవిశాస్త్రి వల్లే విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోయాడు: పాక్ మాజీ క్రికెటర్
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోవడానికి కారణం టీమిండియా కోచ్ గా రవిశాస్త్రి బాధ్యతలు చేపట్టడమే అని అన్నాడు పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్. 2017 నుంచి 2021 వరకు హెడ్ కోచ్ గా ఉన్న రవి శాస్త్రికి.. భారత జట్టుకు శిక్షణ ఇవ్వగలిగే అనుభవం లేదని చెప్పాడు. శాస్త్రి...
corona
విరాట్ కోహ్లీకి కరోనా పాజిటివ్?
గతేడాది ఇంగ్లాండ్ తో అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐదో టెస్టు ఆడేందుకు యూకే కి వెళ్ళిన టీమిండియా క్యాంపు లో కరోనా కలకలం మొదలైంది. అయితే ప్రాక్టీస్ మ్యాచ్ కంటే ముందే ఇండియాలోని పలువురు ఆటగాళ్ళు కరోనా బారిన పడ్డట్టు వార్తలు వస్తున్నాయి. భారత జట్టు ఇంగ్లాండ్ కు బయలుదేరే కంటే ముందే టీమిండియా మాజీ...
వార్తలు
ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ బీచ్లో అనుష్క హాట్ షో..తట్టుకోలేకపోతున్న కుర్రకారు!
బాలీవుడ్ అందాల భామ అనుష్క శర్మ తన నటనతోనే కాదు తన అందచందాలతోనూ ఆకట్టుకుంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. మీడియాకి కొంత దూరంగా ఉండే అనుష్క శర్మ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది. ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లిని వివాహం చేసుకున్న ఈ భామ ఆ తర్వాత సినిమాలకు...
వార్తలు
విరాట్ కోహ్లీ కార్ కలెక్షన్స్.. వాటి ధర తెలిస్తే షాక్..!!
ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన భారత మాజీ కెప్టెన్ గా గుర్తింపు తెచ్చుకుని ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్ లలో ఒకరిగా చలామణి అవుతున్నారు. ఇక విరాట్ కోహ్లీ కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా మైదానం వెలుపల అతని జీవితాన్ని అతని అభిమానులు...
Sports - స్పోర్ట్స్
విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా చరిత్ర
టీమిండియా మాజీ కెప్టెన్, డ్యాషింగ్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్నో రికార్డులను అలవోకగా అందుకున్న విరాట్ కోహ్లీ.. తాజాగా సోషల్ మీడియాలోనూ ఓ చరిత్ర సృష్టించాడు. కోహ్లీ బ్యాట్ నుంచి పరుగులు రావడం లేదు.. కానీ.. అతని ఫాలోవర్లు సోషల్ మీడియాలో నిరంతరం పెరుగుతూనే ఉన్నారు.
ఇన్ స్టాగ్రామ్...
వార్తలు
అందాల ఆరబోతలో అడ్డు లేదంటున్న అనుష్క..కుర్రకారు ఫిదా!
బ్యూటిఫుల్ హీరోయిన్ అనుష్క శర్మకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.బీ టౌన్ స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఈ సుందరి..ఒక షాంపూ యాడ్ లో క్రికెటర్ విరాట్ కోహ్లీ తో నటించి అతనితో ప్రేమలో పడిపోయింది.
అలా వీరి ప్రేమ బంధం బలపడింది. ఆ తర్వాత వీరు పెళ్లి...
Latest News
తన ప్రేయసి పై షాకింగ్ కామెంట్లు చేసిన జబర్దస్త్ యాక్టర్..!!
ప్రతి వారము ప్రసారమయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రతి ఒక్క ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇందులో ఆటో రాంప్రసాద్, ఇమ్మాన్యుయేల్, వర్ష, రాకింగ్ రాకేష్ వంటి...
వార్తలు
‘మాచర్ల నియోజకవర్గం’లో అంజలి ఐటెం సాంగ్..!
టాలీవుడ్ యువ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం “మాచర్ల నియోజకవర్గం”. ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి, కేథరిన్ తెరెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ...
భారతదేశం
ఇంట్లో జారిపడ్డ మాజీ సీఎం.. విరిగిన భుజం!
ఆర్జేడీ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్కు తీవ్రగాయాలు అయ్యాయి. పట్నాలోని తన సతీమణి రుద్రవేవి ఇంట్లో ఉంటున్న లాలూ సోమవారం మెట్లు ఎక్కుతుండగా.. జారిపడ్డాడు. దీంతో ఆయన భుజం విరిగింది....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
Breaking : ఏపీకి రాకుండానే వెనక్క వెళ్లిపోయిన వైసీపీ రెబల్ ఎంపీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు ఏపీలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే.. మోడీ పర్యటనలో పాల్గొంటానని నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు ఏపీకి రాకుండానే వెనక్కి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మోదీ పర్యటనలో పాల్గొనేందుకు...
Telangana - తెలంగాణ
తెలంగాణలో కొత్తగా 457 కరోనా కేసులు..
ప్రపంచ దేశాలను భాయందోళనకు గురిచేస్తోన్న కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దేశంలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగతూ వస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పుంజుకుంటున్నాయి. దీంతో...