బీఆర్ఎస్ కార్యకర్తకు కేసీఆర్ గుడ్ న్యూస్.. ఏకంగా 10 కోట్లు !

-

బీఆర్ఎస్ కార్యకర్తకు కేసీఆర్ గుడ్ న్యూస్.. చెప్పారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు జరిగితే కేసులు కొట్లాడడానికి 10 కోట్ల రూపాయిలు లీగల్ సెల్‌కు కేటాయించానన్నారు కేసీఆర్. మరి అంత ఎక్కువ దాడులు అయితే కేసీఆర్ స్వయంగా గ్రద్దలాగా వాలి మిమ్మల్ని కాపాడుకుంటాడు అంటూ వెల్లడించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.

కడియం శ్రీహరి వెళ్లడం వల్ల మాకు లాభం జరిగిందన్నారు. వరంగల్‌లో కడియం శ్రీహరి చచ్చి, బీఆర్ఎస్ పార్టీని బ్రతికించిండు.. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో చూడండి ఫలితాలు కనిపిస్తాయి అని స్పష్టం చేశారు కేసీఆర్. మాకు వస్తున్న సమచారం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ గెలవబోతున్నాడన్నారు కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news