Ys భారతి కీలక నిర్ణయం…ఇక యుద్దానికి సిద్ధమే

-

Ys భారతి కీలక నిర్ణయం తీసుకున్నారు. వైయస్ భారతి నేడు కడపకు రానున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు వైయస్ భారతి. నేటి నుంచి ఎన్నికల ప్రచార పరవానికి శ్రీకారం చుట్టునున్నారు వైయస్ భారతి.

YS Bharti coming to Kadapa today

పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలంలో ఈరోజు సాయంత్రం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. నేటి నుంచి ఎన్నికల ముగిసే వరకు జిల్లాలోనే మకాం వేయనున్నారు వైయస్ భారతి. వైయస్ భారతి ఎన్నికల ప్రచారానికి రూట్ మ్యాప్ సిద్ధం చేశారు వైసీపీ శ్రేణులు. ఇందులో భాగంగానే… విజయవాడ నుండి విమానంలో కడపకు రానున్నారు వైస్ భారతి. కడప నుండి రోడ్డు మార్గన పులివెందులకు చేరుకోనున్నారు వైయస్ భారతి.

Read more RELATED
Recommended to you

Latest news