తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..దర్శనానికి ఎంత సమయం అంటే ?

-

 

 

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. ఇవాళ ఉదయం 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 76, 945 మంది దర్శించుకున్నారు. అలాగే.. నిన్న ఒక్క రోజే…తిరుమల శ్రీవారికి 33, 844 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2. 67 కోట్లుగా నమోదు అయింది.

Tirumala Srivari Darshan

తిరుమల…వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్న భక్తులు

టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 16 గంటల సమయం

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 76945 మంది భక్తులు

తలనీలాలు సమర్పించిన 33844 మంది భక్తులు

హుండి ఆదాయం 2.67 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news