BREAKING: తెలంగాణ సెక్రటేరియట్ లో వాస్తు మార్పులు..కేసీఆర్‌ దెబ్బేనా!

-

BREAKING: తెలంగాణ సెక్రటేరియట్ లో వాస్తు మార్పులు చేస్తున్నారట. ఇప్పటి వరకు సెక్రటేరియట్ ప్రధాన ద్వారం నుంచి లోపలికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కాన్వాయ్…ఇకపై వెస్ట్ గేట్ నుంచి లోపలికి వచ్చి నార్త్ ఈస్ట్ గేట్ గుండా బయటకు వెళ్లిపోనుందని సమాచారం. సౌత్ ఈస్ట్ గేట్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఉన్నతాధికారుల రాకపోకలు ఉంటాయట.

Dr BR Ambedkar Telangana State Secretariat

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భాద్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి వాస్తు మార్పులు చేయిస్తున్నారు రేవంత్ రెడ్డి. గతంలో ముఖ్యమంత్రి కార్యాలయంను ఆరో అంతస్థు నుంచి తొమ్మిదో అంతస్థుకు మార్చాలని నిర్ణయం తీసుకున్నారట. ప్రస్తుతం తొమ్మిదో అంతస్థులో పనులు కొనసాగుతున్నాయని సమాచారం. సెక్రటేరియట్ లోపల మరికొన్ని మార్పులు – చేర్పులు చేయిస్తోంది రేవంత్‌ ప్రభుత్వం. అయితే..మహబూబ్‌ నగర్‌ ఓటమి దెబ్బకు రేవంత్‌ ఇలా చేస్తున్నాడని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news