Ananthapuram: నేటి నుంచి దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచులు..ఏపీకి టీమిండియా ప్లేయర్లు

-

Ananthapuram: నేటి నుంచి దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. అనంతపురంలో నేటి నుంచి దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ తరుణంలోనే… తొలిసారిగా అనంతపురం జిల్లాకు భారత స్టార్ క్రికెటర్ల రానున్నారు. నేటి నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచులు స్పోర్ట్స్ 18, జియో సినిమా ద్వారా ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.

Anantapur Set for Duleep Trophy

నేడు ఇండియా సి,డి జట్ల మధ్య మ్యాచ్ జరునుంది. ఉదయం 8 గంటల నుంచి స్టేడియంలోకి ప్రేక్షకులకు అనుమతి ఉంటుంది. దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచులు 4 వేల మంది ప్రత్యక్షంగా తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు. గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటులో దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచులు జరుగుతున్నాయి. టీమిండియా ప్లేయర్లు రావడంతో.. గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటులో దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచులు జరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news