జానీ మాస్టర్ ఇష్యూ రెండు వారాలుగా మా కమిటీ పరిశీలనలో ఉంది : జాన్సీ

-

జానీ మాస్టర్ వ్యవహారం పై తెలుగు ఫీలిం ఛాంబర్ లో మెబార్ అయిన నటి జాన్సీ స్పందించారు. సినిమా పరిశ్రమలో ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చిన ఇష్యూ. ఇది అన్ ఆర్గనైజెడ్స్ సెక్టార్. ప్రభుత్వం తరపు నుంచి మన ఇండస్ట్రీ లో మహిళా రక్షణ నిమిత్తం సరైన గెడ్ లైన్స్ లేవు. కానీ శ్రీ రెడ్డి ఇష్యూ తరువాత ఒక కమిటీ ఫామ్ అయింది. అయితే జానీ మాస్టర్ ఇష్యూ గత రెండు వారాలుగా మా కమిటీ పరిశీలనలో ఉంది. ఈ వివాదం లో బాధితురాలు తొలుత నా వర్క్ పరంగా హరాస్ మెంట్ అని వచ్చింది. కానీ ఆ తరువాత సెక్సువల్ హారాస్ మెంట్ భయటపెట్టింది తన స్టెట్ మెంట్ రికార్డు .. జానీ స్టెట్ మెంట్ కూడా రికార్డు చేశాం.

అయితే సెక్సువల్ హరాస్ మెంట్ అనేది వర్క్ ప్లేస్ లో కాదు. లీగల్ గా ప్రోసీడ్ అయి పోలీస్ కేసు పెట్టడం జరిగింది. మేమే తనను పోలీసులను కూడా ఆశ్రయించమని కోరాము. పోలీసులు విచారణ ,మా విచారణ పార్లర్ గా జరుగుతుంది. అయితే మీడియా మాత్రం బాధితురాల పేస్ రివీల్ చేయకూడదని కోరుతున్నాం. ఎంక్వెరీ కొనసాగుతోంది.‌ 90 రోజుల లోపే దీనిపై క్లారిటి వస్తుంది. కానీ అమ్మాయిలు ఎవరైనా కంప్లైట్ చేస్తే , ఆమె‌ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.. ఉండాలి కూడా‌‌ అని జాన్సీ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news