రేప్ కేసు పై స్పందించిన హర్ష సాయి…ఆ యువతిపై సంచలన వ్యాఖ్యలు!

-

హర్ష సాయి రేప్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సంఘటనపై… తాజాగా యూట్యూబర్ హర్ష సాయి… స్పందించడం జరిగింది. తనపై వచ్చిన ఆరోపణలు… పూర్తిగా అవాస్తవమని ఆయన ప్రకటించారు. తనపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో… అన్యాయంగా అత్యాచార కేసు నమోదు చేశారని ఆయన మండిపడ్డారు.

YouTuber Harsha Sai who fled abroad

డబ్బుల కోసమే ఆ యువతి తనపై ఆరోపణలు చేస్తోందని హర్ష సాయి స్పందించడం జరిగింది. ఈ కేసులో త్వరలోనే నిజాలు బయటికి వస్తాయని కూడా ధీమా వ్యక్తం చేశారు. తన అడ్వకేట్ అన్ని వివరాలు తెలియజేస్తారని కూడా పేర్కొన్నారు. తన గురించి తన ఫాలోవర్స్ కు మాత్రమే తెలుసు అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు హర్ష సాయి.

ఇది ఇలా ఉండగా యూట్యూబర్ హర్ష సాయి ప్రస్తుతం… పరారీలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి మరి దుబాయ్ పారిపోవడానికి కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇక…. అటు హర్ష సాయి తో పాటు ఆయన తండ్రి పైన కూడా అత్యాచార కేసు పెట్టింది బాధిత యువతి. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news